సిఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు
మహదేవపూర్, ముద్ర:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం పుష్కర పనుల సమీక్ష అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈవరకు సబ్ కలెక్టర్…