మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ :
బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు,…