తెలంగాణలో జనసేనను బలోపేతం చేద్దాం: ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పిలుపు
ముద్ర కూకట్పల్లి :
తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ మరియు సైబరాబాద్ కార్పొరేషన్ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పిలుపునిచ్చారు. కె.పి.హెచ్.బి ఫేస్-5…