రైతులకు కొరత లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా చేయాలి
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రేషన్ పక్కాగా నిర్వహించాలి
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు కొరత లేకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని…