ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకం-విద్యాభివృద్ధిపై అవగాహన…
ముద్ర ప్రతినిధి, నాగర్కర్నూల్
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…