మాటల్లోనే రైతు సంక్షేమం – కేంద్రం చేతల్లో శూన్యం : మంత్రి తుమ్మల
ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం కరువు
పసుపు బోర్డుకు నిధుల్లేవు
ముద్ర, ఖమ్మం :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రైతులపై అదనపు భారాన్ని మోపేలా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం ప్రసంగాల్లో…