రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర…