ఏపీకి 9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు.. గోదావరి నదిపై మరో వంతెన..కేంద్ర కేబినెట్ ఆమోదం
ముద్ర ,ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు,…