Take a fresh look at your lifestyle.
Browsing Tag

jagityal district

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రోజు కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిటి రోడ్లు,…

స్వర్గీయ శ్రీపాద రావు సేవలు మరువలేనివి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

ముద్ర న్యూస్ ( ధర్మపురి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించిన స్వర్గీయ శ్రీపాద రావు సేవలు ఎన్నటికీ మరువలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా…

రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం.. కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…

పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం.. : మంత్రి అడ్లూరి

యుద్ధ ప్రాతిపాదికన అధికారులు అంచనాలు సిద్ధం చేయాలి.. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. జగిత్యాల, గొల్లపల్లి (ముద్ర): ఇటీవల కురిసిన ఆకాల వర్షాలు, వడగళ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తరితగతిన పూర్తి చేయాలి..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఇంటికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు.. పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి…

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి . గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్.. ధర్మపురి: మైనార్టీల…