Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jogipet

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి:  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గ కేంద్రం లోని జోగిపేట - శ్రీరామ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్…

ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు

  ముద్ర ప్రతినిధి సంగారెడ్డి... జర్నలిస్టు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ నాయకుడు కే శ్రీనివాస్ రెడ్డి గారిని రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండోసారిగా ప్రభుత్వం నియమించినందుకు ఆందోల్…

బస్టాండ్ దొంగతనం ఛేదించిన పోలీసులు…

  జోగిపేట, ముద్ర ప్రతినిధి జోగిపేట బస్టాండ్ లో ఆదివారం జరిగిన బంగారం చోరీ కేసును మంగళవారం జోగిపేట పోలీసులు ఛేదించారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన చేగురు లక్ష్మి ఆదివారం…

జోగిపేట మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన జర్నలిస్ట్ నాయకులు

జోగిపేట,ముద్ర ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ…

బర్దిపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహరీకి భూమి పూజ జోగిపేట

ముద్ర, ఫిబ్రవరి 23: ఆంధోల్ నియోజకవర్గ పరిధిలోని భర్దిపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహరీకి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్ సైన్ టెక్నాలజీ శాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు బర్దిపూర్…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…