దేశంలో ఇంధన కొరత లేదు.. భవిష్యత్తులో రానివ్వం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దేశంలో సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలున్నాయి
ప్రజలెవరూ తొందరపడి నిల్వలు చేసుకోవద్దు
న్యూ ఢిల్లీ :
పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం ప్రభావం ప్రస్తుతం దేశంలో ఏమాత్రం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.…