క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే డా.రోహిత్
ముద్ర ప్రతినిధి, మెదక్:
క్షయ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని
ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ వి .2.0 కార్యక్రమాన్ని…