గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
చిలప్ చెడ్ మండలం కేంద్రంలో మండలానికి చెందిన 150 మంది గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్లను రాజన్న ఫౌండేషన్ చైర్మన్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. గర్భిణీ స్త్రీల…