ప్రజలను తాగుబోతుల్ని చేసిందెవరూ..? మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మద్యాన్ని ప్రోత్సాహించిందెవరు?.. తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసింది ఎవరో ప్రస్తుత లెక్కలను చూస్తే తెలిసిపోతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో…