నాడు అరాచకం.. నేడు ఆరాటం
గత పాలకులు పదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు
ఎన్నికలు రాగానే జనం మధ్యలో తిరుగుతున్నారు
సొంతింటి కలను నెరవేరుస్తాం
ఖమ్మం సభలో మంత్రి పొంగులేటి
ముద్ర, ఖమ్మం :
అధికారంలో ఉన్న పదేళ్లు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా…