శేరిలింగంపల్లి ప్రజావాణిలో 24 ఫిర్యాదులు
ముద్ర, శేరిలింగంపల్లి
శేర్లింగంపల్లి జోన్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్ ,అమిన్పూర్ , పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.…