Take a fresh look at your lifestyle.
Browsing Tag

Voter Turnout

జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. సాయంత్రం 5 గంటలకు ముగిసిన ఈ. ఎన్నికల్లో అక్కడక్కడ చిన్న ఘటనలు తప్ప ఎలాంటి ఘర్షణులు చోటు చేసుకోలేదు. ఉదయం పోలింగ్…

ప్రశాంతంగా ముగిసిన మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు. -86.92 శాతం పొలింగ్ నమోదు. మోత్కూర్ ముద్ర న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులలో 7106 మంది పురుషులు,7277…

కోదాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

కోదాడ లో ప్రశాంత వాతావరణంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ మున్సిపాలిటీకి బుధవారం జరిగిన ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగాయి . ఉదయం…

పేట పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు…

ఓటర్లు నిర్భయంగా ఓటేస్తున్నారు : – వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా…