- కేబినెట్ లో ఆమోదించాం.
- టెక్నికల్ నిర్ణయాలన్నీ ఇంజినీర్లు తీసుకున్నారు.
- బ్యారేజీల్లో నీళ్లు నింపేదంతా ఇంజినీర్ల నిర్ణయమే.
- తుమ్మడిహట్టి దగ్గర నిర్మాణం చేసేందుకు ప్రయత్నించాం.
- కానీ, మహారాష్ట్ర ఒప్పుకోలేదు.. నీటి నిల్వ అంతగా లేదు.
- అందుకే టెక్నికల్ రిపోర్ట్స్, వ్యాప్కోస్ సంస్థ నివేదిక ఆధారంగా మేడ గడ్డకు మార్పు.
- కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చాయి.
- నిధుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
- ప్రాజెక్టు స్వరూపం, అనుమతులపై కమిషన్కు పుస్తకం.
- కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్.
- కాళేశ్వరం నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం.
- బహిరంగంగా వద్దు.
- నేనెలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
- అసలు ఎవరి నిర్ణయం.
- కమిషన్ ప్రశ్నలు..కేసీఆర్ సమాధానాలు