Take a fresh look at your lifestyle.

మంత్రి దామోదర్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ జిల్లాను అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచించారు. మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తప్పకుండా నెరవేర్చుతానని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.