- అక్కడ నీరు తక్కువ ఉంటాయి.. అందుకే మేడిగడ్డకు మార్పులు చేశాం.
- ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించాం.
- కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరిచ్చాం.
- యాసంగిలో పండిన పంటలన్నీ కాళేశ్వరం నీళ్లతోనే.
- కాళేశ్వరం కమిషన్ విచారణకు బరాబర్ వెళ్తాం.
- మీవి దొంగ లెక్కలు.. అసలైన లెక్కలు నా దగ్గరున్నాయి.
- కమిషన్ ఎదుట సంచలన విషయాలు వెల్లడిస్తా.
- కాళేశ్వరంపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు.
- అక్కడ నీటి లభ్యత ఉండదు.
- మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
- ప్రాణహిత సామర్థ్యం 11 టీఎంసీలే.
- అసలు రిపోర్టు ఇదే.
- భయం లేదు.. విచారణకు పోతాం.
- ఇదీ కాళేశ్వరం స్వరూపం.
- తుమ్మలను ఎందుకు పిలవరు?
