- బీఆర్ఎస్ హయంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు దగ్గద కాంగ్రెస్ నేతలు ఫోటో ఫోజులు ఇస్తున్నారు.
- గత ప్రభుత్వమే 90 శాతం పనులు పూర్తి చేస్తే, కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసింది.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక, “అనుమతులు లేవు” అని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గం.
- తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.
- కాంగ్రెస్ చేతకాని తనం వల్లే కరువు.