Take a fresh look at your lifestyle.

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

మాదాపూర్,ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో సోమవారం బోనాల ఊరేగింపు మహోత్సవంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.