58వ డివిజన్ లో పుట్టే ప్రతి ఆడపిల్ల నా మన్మరాలు తో సమానం అని వారి చదువు కోసం నా వంతు సహాయంగా 10,000/- Rs వారి పేరుపై FD చేస్తా అని ఇచ్చిన మాట ప్రకారంగా నహీ బ్రాహ్మణ (Mangali) కుటుంబానికి చెందిన జనగామ రాజేశ్వరి దత్తత్రేయకు మన్మరాలు పుట్టిన విషయం తెలుసుకున్న రవీందర్ సింగ్ వారి కుటుంబానికి 10,000/- ఆర్ధిక సహాయం గా మాజీ కార్పొరేటర్ కమల్జీత్ కౌర్ సోహన్ సింగ్ దంపదులచే చేపించడం జరిగింది.