Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adluri Laxman Kumar

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట : మంత్రి అడ్లూరి

సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.. మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్, వెల్గటూర్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి

హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ ,  బుగ్గారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం.. జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. పెగడపల్లి: పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్, ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు…

రైతులు కష్టాల్లో ఉంటే రాజకీయం చేయడం తగదు..

నాడు వరి ఏస్తే ఊరే అన్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే ఫ్యూచర్ సీటీ అవసరం.. తడిసిన మొక్కజొన్న లు ధాన్యం కొనుగోలు చేస్తాం.. జగిత్యాల లో తడిసిన మొక్కజొన్నలు వరి ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి అడ్లూరి..…

ఇందిరమ్మ ఇళ్ల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆదర్శంగా నిలవాలి..నల్గొండ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి…

అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలి ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ…

కేంద్ర ప్రభుత్వ తీరుతో ధాన్యం కొనుగోలు ఆలస్యం..

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర ,ధర్మపురి: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కొనుగోలులో ఆలస్యం…

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి.. ముద్ర, హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని…