Take a fresh look at your lifestyle.
Browsing Tag

Andhra Pradesh

గుంటూరులో వెలుగుచూసిన 1,600 ఏళ్ల నాటి అరుదైన గణేశ విగ్రహాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని వ్యవసాయ పొలంలో సుమారు 1,600 సంవత్సరాల నాటి రెండు అరుదైన గణేశ విగ్రహాలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.…

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు మానవాళికి దిక్సూచి: సీఎం చంద్రబాబు

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శ్రీ శ్రీ రవిశంకర్ బోధనలు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. గురూజీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన…

ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల పనులు

పోలవరం ఎడమ కాల్వ-చంపావతి లింక్ పై అధ్యయనం 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి జలధార-జలహరతి పనులకు అధిక ప్రాధాన్యత సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీటి విడుదల ఇరిగేషన్ క్యాలెండర్ లో మరో 11 ప్రాజెక్టులకు…

దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్

అమరావతి వేదిక కావడంపై సీఎం చంద్రబాబు హర్షం సైబర్ భద్రతలో కొత్త దశకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం సీ-డాట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్ఎంలో ఆధునిక క్వాంటం పరిశోధన కేంద్రం నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్‌కు హబ్‌గా అమరావతి విద్యార్థులు,…

స్వచ్ఛ పథంతో రహదారుల శుభ్రం…స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

పెట్టుబడులతో ఉత్తరాంధ్రకే వలసలు...... మూడేళ్లలో నేరడి బ్యారేజ్ పూర్తి స్వచ్ఛాంధ్ర కోసం ఆపరేషన్ క్లీన్ స్వీప్ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జిల్లాలోనూ 4 వాహనాల కాన్వాయ్‌తో సీఎం ప్రయాణం ముద్ర ప్రతినిధి,…

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ టూల్స్ 2026-27 ఏడాదికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం ముద్ర,అమరావతి  : కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టే…

పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం – ప్రధాని సూచనలు పాటిద్దాం

యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి స్వదేశీ పర్యాటకం - వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణపై రెండ్రోజుల్లో విధాన ప్రకటన ఆటోపైలట్ మోడ్‌లో పరిశ్రమలకు అనుమతులు వైద్య రంగంలో అద్భుత…

భారత్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి – సీఎం చంద్రబాబు

ముద్ర ప్రతినిధి,అమరావతి: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..…

ఏపీకి 9889 కోట్లతో రైల్వే శాఖ భారీ ప్రాజెక్టు.. గోదావరి నదిపై మరో వంతెన..కేంద్ర కేబినెట్ ఆమోదం

ముద్ర ,ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు,…

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-పల్లా…

అమరావతి: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే…