మార్చి రెండో వారంలో విజయవాడలో ఐజేయూ మహాసభలు
*ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడు*
అమరావతి, ఫిబ్రవరి 17: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ మహాసభలు ( ప్లీనరీ) మార్చి రెండవ వారంలో విజయవాడలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాసభలను…