భూదాన్ ఉద్యమానికి వజ్రోత్సవ వేడుకలు..
1951వ దశకంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రజా ఉద్యమ కెరటం "భూదాన్ యజ్ఞం". స్వాతంత్య్రం అనంతరం ప్రజలలో దేశ భక్తిని, సమానత్వాన్ని చాటి చెప్పడానికి బాగా సహకరించిన సానుకూల సందర్భం. ఇదే స్పూర్తితో భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు…