ఈ నెల 22 నుండి 24 .ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సమావేశాలు. కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న.
ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
భారత మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు .పోలిట్ బ్యూరో .కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 22 నుండి 24 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ రాష్ట్ర రాజధాని కిసాన్ భవన్లో నిర్వహిస్తున్నట్లు…