- కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు కేటీఆర్
- మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా మంగళవారం ఏసీబీ కార్యాలయానికి విచారణకు తెలంగాణ భవన్ నుంచి వెళ్తున్నా సందర్బంగా మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.చందర్ మాట్లాడుతూ రామన్న కడిగిన ముత్యంలా బయటికి రావాలని అంజనేయ స్వామి నీ వేడుకుని కేటీఆర్ కు అంజనేయ స్వామి దీవెనలు ఉంటాయని మా వానరా సైన్యం తోడుగా ఉంటుందని చెప్పడం జరిగింది. చందర్ తో పాటు కోలేటి దామోదర్ మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పాల్గొన్నారు.