అచ్చేదిన్ సంపన్నులకే మాత్రమే సామాన్య ప్రజలకు బారాలు మోపడమే -సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క…
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు లాభాలు ఆర్జించే బడ్జెట్ గా ఉంది తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.…