పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా .. వడ్ల కొనుగోళ్లలో రైతులను…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే…