Take a fresh look at your lifestyle.
Browsing Tag

DEO Ramesh Kumar

సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం ముఖ్యఅతిథిగా డివో రమేష్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని గవర్నమెంట్ హైస్కూల్లో ఈరోజు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

నాగర్ కర్నూల్ జిల్లా ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ విడుదల చేశారు. వివరాల ప్రకారం, 6వ తరగతి ప్రవేశ పరీక్ష 19-04-2026 తేదీన ఉదయం 10:00 గంటల…

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…

జిల్లాలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ మూల్యాంకన ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 23 రోజుల పాటు 1,72,190 ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. జిల్లా…

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…

ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయండి : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్…