పెరుగు తినమన్నందుకు ఇల్లాలు అదృశ్యం: కేపీహెచ్బీలో కేసు నమోదు
ముద్ర కూకట్పల్లి:
తిండి అలవాట్లపై భర్త చేసిన సూచన మనస్తాపానికి గురిచేయడంతో ఓ వివాహిత ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోరకొండకు చెందిన దాసరి శివకుమార్ (21),…