జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:
ఈనెల 28 న సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో…