చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తాం… రైతులు ఆందోళన చెందావద్దు… జిల్లా కలెక్టర్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో శనివారం…