రైతు బంధు నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం తక్షణమే నిధుల విడుదల, ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్కు…
ముద్ర ప్రతినిధి మెదక్:
రైతులకు రావాల్సిన రైతు బంధు ప్రయోజనాలను నిలిపివేయడంపై రాష్ట్ర హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు…