విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత… సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…
విద్యార్థులతో కలిసి మంత్రి అల్పాహారం...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి నివేదనలో…