వృద్ధులపై దాడి చేసింది మనువడే 4.5 తులాల బంగారం, వాహనం స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి.వి.…
ముద్ర ప్రతినిధి, మెదక్:
వృద్ధ దంపతులపై ఇనుప రాడ్ తో పట్ట పగలు దాడి చేసి వారి వద్ద ఉన్న నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
ఎలాంటి పని…