బ్యాంకునే మోసం చేసిన మేనేజర్ రూ. 179.54 కోట్ల రూపాయలు డ్రా ముగ్గురు అరెస్ట్, పరారీలో మేనేజర్
ముద్ర ప్రతినిధి, మెదక్:
కంచె చేను మేసిన చందంగా పనిచేసిన బ్యాంకునే మోసం చేసి 179.54 కోట్ల రూపాయలు డ్రా చేసిన మేనేజర్ సంఘటన జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది.
ఈ కేసులో ముగ్గురిని మంగళవారం అరెస్ట్ చేయగా మేనేజర్ పరారీలో…