అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి- మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి
ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.
గురువారం మేడ్చల్ మల్కాజిగిరి…