Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections Telangana

మంత్రులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.

మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ అభినందించిన సీఎం అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్న సీఎం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు…

నారాయణ పేట 10 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బిజెపిలో చేరిక

12 కు చేరిన బిజెపి కౌన్సిలర్ల సంఖ్య ముద్ర, నారాయణపేట: నారాయణపేట 10 వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన బి జయశ్రీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు సమక్షంలో బిజెపిలో చేరారు. అయితే 10 వ వార్డు నుంచి జయశ్రీ బిజెపి రెబల్ గా…

మున్సిపల్ ఎన్నికల అనంతరం బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం   - గెలిచిన అభ్యర్థులు బాధ్యతగా ఉండాలి. - ప్రజల తీర్పును, ఎన్నికల ఫలితాలను ప్రతిఒక్కరూ గౌరవించాలి. - విజయోత్సవ ర్యాలీలకు, బాణాసంచా కు అనుమతి లేదు. - ఎన్నికల నిర్వహణలో పని చేసిన సిబ్బందికి అభినందనలు,…

రేవంత్ నాయకత్వానికి నీరాజనం: కూకట్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ సంబరాలు

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి, అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో కూకట్‌పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజయ కేతనాన్ని పురస్కరించుకుని…

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి ముద్ర, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ అధికారం అండతో దౌర్జనాలకు దిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర…

పేట పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు…

తాండూర్ మున్సిపల్‌లో కాంగ్రెస్‌కే మెజార్టీ స్థానాలు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పట్టణం లోని 12వ వార్డులో…

ప్రభుత్వ ఉద్యోగులపై నిర్లక్ష్యమేలా..?-సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

రూ.2.5 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ లో రూ.12వేల కోట్ల బకాయిలు చెల్లించలేరా..? డీఏలు, పీఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలను చెల్లించండి గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్‍క్యాష్‍మెంట్ బకాయిలనూ చెల్లించలేదు 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల మృతికి…

ధర్మపురి అభివృద్ధే మా ప్రధాన అజెండా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అధికారం అడ్డం పెట్టుకొని ఎవ్వరి ఇబ్బంది పెట్టలేదు.. చట్టానికి లోబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం.. ఎక్కడ అధికార దుర్వినియోగం చేయలేదు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం ధర్మపురి, ఫిబ్రవరి 10:…

కాంగ్రెస్ ను వీడి బీజేపీ లోకి…

 ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఎన్నికలు మూడు రోజులున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముకేష్, దర్శనం…