Take a fresh look at your lifestyle.
Browsing Tag

Municipal Elections Telangana

11వ వార్డు ఓటర్లు సింహం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలి : డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్

ముద్ర, నారాయణ పేట: పట్టణంలోని 11వ వార్డు ఓటర్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డాక్టర్ భాగ్యలక్ష్మి మల్లేష్ సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను. శనివారం మున్సిపల్ ఎన్నికల…

కేసీఆర్ కు కిషన్ రెడ్డి ద‌త్త‌త పుత్రుడిగా మారారు-నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ కు రక్షణ కవచంగా కిషన్ రెడ్డి కేసీఆర్ కు ఆయన ద‌త్త‌త పుత్రుడిగా మారారు గులాబీ బాస్ ను కేసుల నుంచి తప్పిస్తున్నాడు కేసీఆర్ ను శిక్షించాలన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ బొక్క‌లో దాక్కున్నారూ...? కేసీఆర్, హరీశ్ రావుకు జైలు శిక్ష…

పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని డివిజన్ లో ప్రచారం చేస్తున్న మంత్రి దామోదర రాజానర్సింహా

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం…

28వ వార్డు అభివృద్ధికై గుమ్మల సరిత మల్లేశం ను గెలిపించాలి : డాక్టర్ ర్యాకల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మల సరిత మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ జిల్లా నాయకులు, ఆర్ ఎస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ఓటర్లను…

3 వ వార్డులో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దాం – కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ

ముద్ర, నారాయణ పేట: నారాయణపేట మున్సిపాలిటీ పరిధి 3 వ వార్డులో అఖండ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేద్దామని కౌన్సిలర్ అభ్యర్థి పోలేమోని పద్మ కృష్ణ అన్నారు. శుక్రవారం 3 వ వార్డు పరిధిలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం…

మూడు నెలల్లో సొంత పార్టీ-తెలంగాణ జాగృతి చీఫ్ కవిత

మూడు నెలల్లో సొంత పార్టీ మహూర్తం కోసం ఎదురుచూస్తున్నాం ఈ నెల 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ కావాలనే ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీత తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ముద్ర, తెలంగాణ బ్యూరో : మూడు నెలల్లో తన సొంత పార్టీ ఏర్పాటు…

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మరోసారి వాయిదా

మూడు వారాలు దాటితే ధిక్కరణ చర్యలు అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆల్టీమేటం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మరోసారి వాయిదా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను వివరించిన ప్రభుత్వ న్యాయవాది ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు…

పదేళ్ల పాలనలో మోసాలే మిగిలాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి విమర్శ.

ముద్ర. పరకాల. తెలంగాణలో 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ప్రజలకు మోసాలు తప్ప మిగిలింది ఏమి లేదని పరకాల ఎమ్మెల్యే రేవుడి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. గత రెండు మూడు రోజులుగా పరకాల పట్టణంలో నీ వివిధ వార్డులలో విస్తృతంగా తిరుగుతూ…

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..-మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఏ విధంగా కేసీఆర్ జాతిపిత..? ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? భార్యాభర్తల మాటలు విన్నందుకా.. పోలీసులు మంచోళ్లు కాబట్టే.. ముసుగులేసి తీసుకెళ్లలేదు మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా తమ పాలన చూసి ఓటేయాలి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి…

కాంగ్రెస్ కు ఓటెయ్యండి.. అభివృద్ధిని చేయించుకోండి: ఎమ్మెల్యే రేవూరి

ముద్ర. పరకాల  : పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని పరకాల పట్టణ అభివృద్ధిని పొందాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టణ ప్రజలను కోరారు. బుధవారం పరకాల పట్టణంలోని 3, 5 ,16 , 18 ,19 వార్డుల…