Take a fresh look at your lifestyle.
Browsing Tag

Panchamrutha Abhishekam

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవ కలుశ పంచామృతాభిషేకం

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి…

శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం..జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు, పసుపు, సుగంధ ద్రవ్యాలతో వేదమంత్రోచ్ఛారణలతో…

స్వర్ణ గిరిలో శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి పంచామృతాభిషేకం… శ్రీ పద్మావతి అమ్మవారికి నవకలశ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ మదన వేణుగోపాల స్వామి వారికి ఉదయం పాలు పెరుగు తేనె చక్కర పండ్ల రసాలు పసుపు కుంకుమ చందనాదులతో నవ కలశ పూర్వక…

ఏడుపాయల వన దుర్గ ప్రత్యేక అలంకరణ వేలాది మంది భక్తుల దర్శనం

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఏడుపాయల వన దుర్గ మాత అమ్మవారిని ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రతి అలంకరణ అనంతరం…