సరస్వతి అంత్య పుష్కరాలకు 250 ఎకరాల పార్కింగ్ బందోబస్తులో 2500 మంది పోలీసులు ఎస్పి సంకీర్త్
మహదేవపూర్, ముద్ర:
పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మే 21 నుండి జూన్ 1 తేది వరకు జరగబోయే సరస్వతి పుష్కరాలకు భక్తులకు ఇబ్బందుల తలెత్తకుండా ట్రాఫిక్ నియంత్రణ, స్నాన ఘట్టాల వద్ద రక్షణ, దేవాలయం వద్ద భద్రత చర్యలు చేపట్టినట్లు…