1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం…