Take a fresh look at your lifestyle.
Browsing Tag

RiceMills

1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం…

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు….జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలిన.... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు,…