ఘనంగా ప్రజాపాలన ప్రగతి పరిపాలన వార్డు సభలు
ముద్ర పెబ్బేరు
శ్రీరంగాపూర్ మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి వార్డు సభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వరలక్ష్మి, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.గ్రామ సభలో ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన,…