ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97కు చెందిన జి.నరేందర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.మిత్రులు ఆయన కుటుంబానికి 20వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, వెంకటేష్, పాండు, శేఖర్, కృష్ణ ఉన్నారు.
ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97కు చెందిన జి.నరేందర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.మిత్రులు ఆయన కుటుంబానికి 20వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, వెంకటేష్, పాండు, శేఖర్, కృష్ణ ఉన్నారు.
Recover your password.
A password will be e-mailed to you.