Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

తెలంగాణ రైతు సంఘం నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజ్ గౌడ్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు ఏప్రిల్ 6, 7 తేదీల్లో పోచంపల్లి పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జయప్రదంగా జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా, ఆల్ ఇండియా కిసాన్ సభ…

కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడత ధనకోటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ…

పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు తొందరగా అందుబాటులోకి తేవాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు డిజిటల్ లైబ్రరీ సేవలు తొందరగా అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రంథాలయంలోని…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్…

నిత్యవసరాల ధరలు తగ్గించాలి

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ సింగన్నగూడెం వద్ద సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు…

22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని ఎమ్మెల్యేని కోరిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ…

బెల్టు షాపులు బందు చేయాలని ఎక్సైజ్ కార్యాలయం ముందు మహిళల ధర్నా.

ముద్ర, మోత్కూర్: గ్రామాలలో బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఆఫీసు ముందు మహిళలు ధర్నా చేపట్టారు .ఈ సందర్భంగా విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్ మాట్లాడుతూ తెలంగాణ…

స్వర్ణగిరిలో శోభాయ మానంగా తిరువీధి ఉత్సవ సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో ఉదయం సుప్రభాత సేవ నుండి నిత్య కైంకర్యాలు సోమవారం ఘనంగా జరిగాయి. సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద…

భువనగిరిలోని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యుల ఆందోళన

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో మహిళా సంఘాల డబ్బులను ఆర్పిలు సువర్ణ , దివ్య సభ్యులకు తెలవకుండా డ్రా చేసుకొని సొంతంగా వాడుకున్నారని వారిని కఠినంగా శిక్షించాలని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యులు సోమవారం రాత్రి ఆందోళన దిగారు. ఈ…

సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పోలీస్ అధికారులు…

 జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర డి.జి.పి శివధర్ రెడ్డి, అడిషనల్ డి. జి.పి మహేష్ భగవత్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : పోలీస్ శాఖకు ప్రస్తుతం సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని…