ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడత ధనకోటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.