Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

ఎన్ఎంఎన్ఎస్ యాప్ తో కూలీల హాజరు నమోదు సులువు : డిఅర్ డిఓ టి. నాగిరెడ్డి

ముద్ర, ప్రతినిధి యాదాద్రి భువనగిరి : ఎన్ఎంఎన్ఎస్ యాప్ తో కూలీల హాజరు నమోదు సులువవుతుందని డిఅర్ డిఓ టి. నాగిరెడ్డి అన్నారు. జిల్లాలోని వంగపల్లి రైతు వేదిక లో 6 మండలాలు , మాస్కుంట రైతు వేదిక లో 6 మండలాలు, చౌటుప్పల్ రైతు వేదికలలో 5…

శోభాయమానంగా శ్రీవారి వసంతోత్సవం…

అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం....... జల నారాయణ స్వామి వారికి మంగళహారతులు ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ…

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలి : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐ లయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐ లయ్య అన్నారు. శనివారం మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి సందర్బంగా భువనగిరి లోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద వెనుకబడిన తరగతుల…

బట్టు మహేందర్ కి అన్ని విధాలుగా అండగా ఉంటాం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డుకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టు మహేందర్ మంగళవారం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఘట్కేసర్ లోని నీలిమ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్…

అంగన్వాడి టీచర్లు స్మార్ట్ ఫోన్ లు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కుంభం

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ ఫోన్ లు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి…

రైల్వే కట్ట నిర్వాసితులకు ఎకరానికి కోటి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నడికుడి నుండి బీబీనగర్ వరకు రెండవ లైన్ రైల్వే కట్ట (ట్రాక్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం కోటి యాభై లక్షల రూపాయలు (1.50) నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర…

చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : చేనేత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం స్థానిక లింగ బసవ గార్డెన్ లో చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత రుణమాఫీ, నేతన్న…

జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను సమిష్టిగా విజయవంతం చేయాలి :…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుండి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్ – అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో సమిష్టి కృషి తో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీఅక్షాంక్ష్…

గ్రామ పాలన అధికారిపై దాడి హేయమైన చర్య : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పాలన అధికారి భూపాల్ పై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ఖండించారు. క్షేత్ర స్థాయి…

జలీల్ పుర మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల భీమ్ యాత్ర ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇగ్బాల్ చౌదరి, మాజీ…